కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం: లారీ-బస్సు ఢీకొని 17 మంది ప్రయాణికులు సజీవదహనం

 

….బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న …ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి,లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి

…..ఈ ప్రమాదంలో 17 మంది సజీవదహనమయ్యారు.😭*

…సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

..ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

… ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది

…ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి.

… బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవదహనం అయ్యారు.

..అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం,మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం😭

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు