శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలం లో హంద్రీనీవా కాలవలో కొట్టుకు వస్తున్న ఇద్దరు వృద్ధుల మృతదేహాలు కలకలం రేపాయి.